మంగళగిరి మండలం నూతక్కి గ్రామం వద్ద ట్రాక్టర్  బైక్..ను ఢీ కొట్టిన ప్రమాదం లో కె. ఎల్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ విద్యార్థి మృతి... మరో విద్యార్థికీ తీవ్ర గాయాలు...

మృతుడు మంగళగిరి పట్టణం, పార్కురోడ్  చెందిన.. బి.మణికంఠ  అక్కడికి అక్కడే మృతి చెందాడు.. మృతుడు..కె .ఎల్. యూనివర్సిటీ లో   బీటెక్ చదువుతున్నాడు.

Post a Comment

 
Top