మైటెక్ సిటీ గా మంగళగిరి || 16 ఐటీ కంపెనీలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన మంగళగిరి వద్ద ఉన్న ఎన్ ఆర్ టి టెక్ పార్కులో ఈరోజు 13 ఐటీ సంస్థలు కొలువయ్యాయి. మంత్రి నారా లోకేష్ చేతులమీదుగా ప్రారంభమైన ఈ సంస్థలలో సిగ్నం డిజిటల్ నెట్వర్క్ ప్రైవేట్ లిమి…