మంగళగిరి జడ్పీటీసీ టీడీపీ కైవసం  2014



మంగళగిరి జడ్పీటీసీ స్థానాన్ని టీడీపీ అభ్యర్థి ఆకుల జయసత్య కైవసం చేసుకున్నారు. ఆకుల జయసత్యకు 21,962 ఓట్లు రాగా, తమ సమీప ప్రత్యర్థి వైకాపాకు చెందిన బీమిరెడ్డి జయలక్ష్మికి 20,056 ఓట్లు వచ్చాయి. దీంతో 1906 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి ఆకుల జయసత్య గెలుపొందినట్టు అధికారులు ప్రకటించారు.

Post a Comment

 
Top